Select Location
All Locations
State
Region
City / District
జొన్న కొనుగోళ్లలో ఇబ్బందుల్లేకుండా చూస్తాం : కలెక్టర్ భవేశ్ మిశ్రా

జొన్న కొనుగోళ్లలో ఇబ్బందుల్లేకుండా చూస్తాం : కలెక్టర్ భవేశ్ మిశ్రా

భైంసా, వెలుగు: జొన్న పంట కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పకడ్బందీగా చర్యలు చేపడుతామని నిర్మల్​కలెక్టర్​భవేశ్ మిశ్రా అన్నారు. శనివారం నిర్మల్​జిల్లా భైంసా పట్టణంలోని ఆర్డీవో ఆఫీస్​లో సబ్​కలెక్టర్​సంకేత్​ కుమార్, ఎమ్మెల్యే రామారావు పటేల్, అధికారులతో కలిసి సమావేశం నిర్వహించారు.

సరిపడా హమాలీలు, లారీల ద్వారా పంట కొనుగోలు ప్రక్రియ కొనసాగిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటి వరకు కొనుగోలు చేసిన పంట వివరాలను అధికారులను ఎమ్మెల్యే పటేల్​అడిగి తెలుసుకున్నారు. ఏఎంసీ చైర్మన్​ ఆనంద్​రావు పటేల్, తహసీల్దార్లు, సిబ్బంది.


V6 News 1 hour ago
Home Flash News