ఫుడ్ కల్తీ కేసుల్లో చర్యలు నిల్.. కల్తీ అని తేలినా పెండింగ్లోనే కేసులు: ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ లేఖ
అసురక్షిత శాంపిల్స్పై ఎన్ని కేసులు పెట్టారు, ఎన్ని ప్రాసిక్యూషన్కు వెళ్లాయి, ఎన్ని కేసుల్లో శిక్షలు పడ్డాయి, మిగిలినవి ఎందుకు పెండింగ్లో ఉన్నాయో వెల్లడించాలని పద్మనాభరెడ్డి కోరారు. నాసిరకం, తప్పుడు బ్రాండింగ్ కేసుల్లో విధించిన జరిమానా ఎంత? ఎంత వసూలు చేశారు? ప్రభుత్వ ఖాతాలో జమ చేశారా? అనే వివరాలు కూడా బయటపెట్టాలన్నారు. కేసులపై పక్కా ట్రాకింగ్, పర్యవేక్షణ వ్యవస్థ ఏర్పాటు చేసి.. జరిమానా పూర్తిగా వసూలయ్యే వరకు ఫైళ్లు మూసేయొద్దని సీఎంను కోరారు.
అసురక్షిత శాంపిల్స్పై ఎన్ని కేసులు పెట్టారు, ఎన్ని ప్రాసిక్యూషన్కు వెళ్లాయి, ఎన్ని కేసుల్లో శిక్షలు పడ్డాయి, మిగిలినవి ఎందుకు పెండింగ్లో ఉన్నాయో వెల్లడించాలని పద్మనాభరెడ్డి కోరారు. నాసిరకం, తప్పుడు బ్రాండింగ్ కేసుల్లో విధించిన జరిమానా ఎంత? ఎంత వసూలు చేశారు? ప్రభుత్వ ఖాతాలో జమ చేశారా? అనే వివరాలు కూడా బయటపెట్టాలన్నారు. కేసులపై పక్కా ట్రాకింగ్, పర్యవేక్షణ వ్యవస్థ ఏర్పాటు చేసి.. జరిమానా పూర్తిగా వసూలయ్యే వరకు ఫైళ్లు మూసేయొద్దని సీఎంను కోరారు.
అసురక్షిత శాంపిల్స్పై ఎన్ని కేసులు పెట్టారు, ఎన్ని ప్రాసిక్యూషన్కు వెళ్లాయి, ఎన్ని కేసుల్లో శిక్షలు పడ్డాయి, మిగిలినవి ఎందుకు పెండింగ్లో ఉన్నాయో వెల్లడించాలని పద్మనాభరెడ్డి కోరారు. నాసిరకం, తప్పుడు బ్రాండింగ్ కేసుల్లో విధించిన జరిమానా ఎంత? ఎంత వసూలు చేశారు? ప్రభుత్వ ఖాతాలో జమ చేశారా? అనే వివరాలు కూడా బయటపెట్టాలన్నారు. కేసులపై పక్కా ట్రాకింగ్, పర్యవేక్షణ వ్యవస్థ ఏర్పాటు చేసి.. జరిమానా పూర్తిగా వసూలయ్యే వరకు ఫైళ్లు మూసేయొద్దని సీఎంను కోరారు.