అలవెన్స్ లపై ఇన్ కం ట్యాక్స్ చెల్లించనున్న సంస్థ
శుక్రవారం మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియా ఆర్కే బొగ్గు గనిపై గేట్ మీటింగ్ లో, గోదావరిఖని ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడారు. సింగరేణిలో కార్మికుల పెండింగ్ సమస్యలపై 31 డిమాండ్లతో సమ్మే నోటీస్ ఇవ్వగా... అసిస్టెంట్ లేబర్ కమిషనర్ సమక్షంలో సింగరేణి మేనేజ్మెంట్తో జరిగిన చర్చలు సఫలమయ్యాయని చెప్పారు. నోటీసులోని 24 డిమాండ్లను యాజమాన్యం అంగీకరించిందని, మిగిలిన డిమాండ్లను కూడా త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చిందని చెప్పారు.
శుక్రవారం మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియా ఆర్కే బొగ్గు గనిపై గేట్ మీటింగ్ లో, గోదావరిఖని ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడారు. సింగరేణిలో కార్మికుల పెండింగ్ సమస్యలపై 31 డిమాండ్లతో సమ్మే నోటీస్ ఇవ్వగా... అసిస్టెంట్ లేబర్ కమిషనర్ సమక్షంలో సింగరేణి మేనేజ్మెంట్తో జరిగిన చర్చలు సఫలమయ్యాయని చెప్పారు. నోటీసులోని 24 డిమాండ్లను యాజమాన్యం అంగీకరించిందని, మిగిలిన డిమాండ్లను కూడా త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చిందని చెప్పారు.