South India's No.1 Digital Mobile Paper
LIVE
Welcome to Smacy Media

డైమండ్‌‌ లీగ్‌‌ ఫైనల్స్‌‌కు ఇండియా స్టార్‌‌ జావెలిన్‌‌ త్రోయర్‌ నీరజ్‌‌ క్వాలిఫై

డైమండ్‌‌ లీగ్‌‌ ఫైనల్స్‌‌కు ఇండియా స్టార్‌‌ జావెలిన్‌‌ త్రోయర్‌ నీరజ్‌‌ క్వాలిఫై

న్యూఢిల్లీ: ఇండియా స్టార్‌‌ జావెలిన్‌‌ త్రోయర్‌‌ నీరజ్‌‌ చోప్రా ప్రతిష్టాత్మక డైమండ్‌‌ లీగ్‌‌ ఫైనల్స్‌‌కు అర్హత సాధించాడు. ఈ సీజన్‌‌లో కేవలం రెండు టోర్నీల్లో మాత్రమే పాల్గొన్నప్పటికీ స్టాండింగ్స్‌‌లో ఆరో ప్లేస్‌‌తో క్వాలిఫై అయ్యాడు. జూన్‌‌ 19, ఆగస్టు 21న జరిగిన దోహా, లుసానే డైమండ్‌‌ లీగ్‌‌ ఈవెంట్లలో రెండో స్థానంలో నిలిచిన నీరజ్‌‌ మొత్తం 12 పాయింట్లు సాధించాడు.

న్యూఢిల్లీ: ఇండియా స్టార్‌‌ జావెలిన్‌‌ త్రోయర్‌‌ నీరజ్‌‌ చోప్రా ప్రతిష్టాత్మక డైమండ్‌‌ లీగ్‌‌ ఫైనల్స్‌‌కు అర్హత సాధించాడు. ఈ సీజన్‌‌లో కేవలం రెండు టోర్నీల్లో మాత్రమే పాల్గొన్నప్పటికీ స్టాండింగ్స్‌‌లో ఆరో ప్లేస్‌‌తో క్వాలిఫై అయ్యాడు. జూన్‌‌ 19, ఆగస్టు 21న జరిగిన దోహా, లుసానే డైమండ్‌‌ లీగ్‌‌ ఈవెంట్లలో రెండో స్థానంలో నిలిచిన నీరజ్‌‌ మొత్తం 12 పాయింట్లు సాధించాడు.

📍 sports
📰 Eenadu Telugu
🕒 16 days ago

Related News

డిజిటల్ వర్సిటీగా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ..ఘనంగా వర్సిటీ 45వ వ్యవస్థాపక దినోత్సవం
డిజిటల్ వర్సిటీగా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ..ఘనంగా వర్సిటీ 45వ వ్యవస్థాపక దినోత్సవం
ఫుడ్‌ కల్తీ కేసుల్లో చర్యలు నిల్‌.. కల్తీ అని తేలినా పెండింగ్‌లోనే కేసులు: ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ లేఖ
ఫుడ్‌ కల్తీ కేసుల్లో చర్యలు నిల్‌.. కల్తీ అని తేలినా పెండింగ్‌లోనే కేసులు: ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ లేఖ
అలవెన్స్ లపై ఇన్ కం ట్యాక్స్ చెల్లించనున్న సంస్థ
అలవెన్స్ లపై ఇన్ కం ట్యాక్స్ చెల్లించనున్న సంస్థ
Back
Post Ad
To Ads