డైమండ్ లీగ్ ఫైనల్స్కు ఇండియా స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ క్వాలిఫై
న్యూఢిల్లీ: ఇండియా స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ప్రతిష్టాత్మక డైమండ్ లీగ్ ఫైనల్స్కు అర్హత సాధించాడు. ఈ సీజన్లో కేవలం రెండు టోర్నీల్లో మాత్రమే పాల్గొన్నప్పటికీ స్టాండింగ్స్లో ఆరో ప్లేస్తో క్వాలిఫై అయ్యాడు. జూన్ 19, ఆగస్టు 21న జరిగిన దోహా, లుసానే డైమండ్ లీగ్ ఈవెంట్లలో రెండో స్థానంలో నిలిచిన నీరజ్ మొత్తం 12 పాయింట్లు సాధించాడు.
న్యూఢిల్లీ: ఇండియా స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ప్రతిష్టాత్మక డైమండ్ లీగ్ ఫైనల్స్కు అర్హత సాధించాడు. ఈ సీజన్లో కేవలం రెండు టోర్నీల్లో మాత్రమే పాల్గొన్నప్పటికీ స్టాండింగ్స్లో ఆరో ప్లేస్తో క్వాలిఫై అయ్యాడు. జూన్ 19, ఆగస్టు 21న జరిగిన దోహా, లుసానే డైమండ్ లీగ్ ఈవెంట్లలో రెండో స్థానంలో నిలిచిన నీరజ్ మొత్తం 12 పాయింట్లు సాధించాడు.