ఫుడ్ కల్తీ కేసుల్లో చర్యలు నిల్.. కల్తీ అని తేలినా పెండింగ్లోనే కేసులు: ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ లేఖ
హైదరాబాద్, వెలుగు: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఫుడ్ కల్తీ కేసులు నమోదవుతున్నా.. బాధ్యులపై సరైన చర్యలు తీసుకోవడం లేదని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సెక్రటరీ పద్మనాభరెడ్డి ఆరోపించారు. ఈ మేరకు శుక్రవారం సీఎం రేవంత్రెడ్డికి లేఖ రాశారు. అనుమానిత ఆహార పదార్థాల శాంపిల్స్ను సేకరించి నాచారంలోని ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్కు పంపిస్తుండగా.. పరీక్షల తర్వాత అసురక్షితమైనవి, ప్రమాణాలకు లేనివి, తప్పుడు బ్రాండింగ్ ఉన్నవిగా విభజిస్తున్నారని తెలిపారు. అసురక్షిత శాంపిల్స్పై కేసులు పెట్టి ప్రాసిక్యూషన్ చేయాల్సి ఉండగా.. చాలా కొద్ది కేసుల్లోనే అది జరుగుతోందన్నారు. ప్రపంచమ్యాప్లు పరిశీలించడం
హైదరాబాద్, వెలుగు: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఫుడ్ కల్తీ కేసులు నమోదవుతున్నా.. బాధ్యులపై సరైన చర్యలు తీసుకోవడం లేదని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సెక్రటరీ పద్మనాభరెడ్డి ఆరోపించారు. ఈ మేరకు శుక్రవారం సీఎం రేవంత్రెడ్డికి లేఖ రాశారు. అనుమానిత ఆహార పదార్థాల శాంపిల్స్ను సేకరించి నాచారంలోని ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్కు పంపిస్తుండగా.. పరీక్షల తర్వాత అసురక్షితమైనవి, ప్రమాణాలకు లేనివి, తప్పుడు బ్రాండింగ్ ఉన్నవిగా విభజిస్తున్నారని తెలిపారు. అసురక్షిత శాంపిల్స్పై కేసులు పెట్టి ప్రాసిక్యూషన్ చేయాల్సి ఉండగా.. చాలా కొద్ది కేసుల్లోనే అది జరుగుతోందన్నారు. ప్రపంచమ్యాప్లు పరిశీలించడం
హైదరాబాద్, వెలుగు: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఫుడ్ కల్తీ కేసులు నమోదవుతున్నా.. బాధ్యులపై సరైన చర్యలు తీసుకోవడం లేదని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సెక్రటరీ పద్మనాభరెడ్డి ఆరోపించారు. ఈ మేరకు శుక్రవారం సీఎం రేవంత్రెడ్డికి లేఖ రాశారు. అనుమానిత ఆహార పదార్థాల శాంపిల్స్ను సేకరించి నాచారంలోని ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్కు పంపిస్తుండగా.. పరీక్షల తర్వాత అసురక్షితమైనవి, ప్రమాణాలకు లేనివి, తప్పుడు బ్రాండింగ్ ఉన్నవిగా విభజిస్తున్నారని తెలిపారు. అసురక్షిత శాంపిల్స్పై కేసులు పెట్టి ప్రాసిక్యూషన్ చేయాల్సి ఉండగా.. చాలా కొద్ది కేసుల్లోనే అది జరుగుతోందన్నారు. ప్రపంచమ్యాప్లు పరిశీలించడం