South India's No.1 Digital Mobile Paper
LIVE
Welcome to Smacy Media

మూడేళ్లలో 1,310 అసురక్షితం..

మూడేళ్లలో 1,310 అసురక్షితం..

అసురక్షిత శాంపిల్స్‌పై ఎన్ని కేసులు పెట్టారు, ఎన్ని ప్రాసిక్యూషన్‌కు వెళ్లాయి, ఎన్ని కేసుల్లో శిక్షలు పడ్డాయి, మిగిలినవి ఎందుకు పెండింగ్‌లో ఉన్నాయో వెల్లడించాలని పద్మనాభరెడ్డి కోరారు. నాసిరకం, తప్పుడు బ్రాండింగ్‌ కేసుల్లో విధించిన జరిమానా ఎంత? ఎంత వసూలు చేశారు? ప్రభుత్వ ఖాతాలో జమ చేశారా? అనే వివరాలు కూడా బయటపెట్టాలన్నారు. కేసులపై పక్కా ట్రాకింగ్‌, పర్యవేక్షణ వ్యవస్థ ఏర్పాటు చేసి.. జరిమానా పూర్తిగా వసూలయ్యే వరకు ఫైళ్లు మూసేయొద్దని సీఎంను కోరారు.

అసురక్షిత శాంపిల్స్‌పై ఎన్ని కేసులు పెట్టారు, ఎన్ని ప్రాసిక్యూషన్‌కు వెళ్లాయి, ఎన్ని కేసుల్లో శిక్షలు పడ్డాయి, మిగిలినవి ఎందుకు పెండింగ్‌లో ఉన్నాయో వెల్లడించాలని పద్మనాభరెడ్డి కోరారు. నాసిరకం, తప్పుడు బ్రాండింగ్‌ కేసుల్లో విధించిన జరిమానా ఎంత? ఎంత వసూలు చేశారు? ప్రభుత్వ ఖాతాలో జమ చేశారా? అనే వివరాలు కూడా బయటపెట్టాలన్నారు. కేసులపై పక్కా ట్రాకింగ్‌, పర్యవేక్షణ వ్యవస్థ ఏర్పాటు చేసి.. జరిమానా పూర్తిగా వసూలయ్యే వరకు ఫైళ్లు మూసేయొద్దని సీఎంను కోరారు.

v

📍 local
📰 ETV Bharat
🕒 16 days ago

Related News

డిమాండ్లు నెరవేర్చేందుకు సింగరేణి ఓకే ..కార్మికుల 24 డిమాండ్లను ఒప్పుకున్న యాజమాన్యం
డిమాండ్లు నెరవేర్చేందుకు సింగరేణి ఓకే ..కార్మికుల 24 డిమాండ్లను ఒప్పుకున్న యాజమాన్యం
ఆదిలాబాద్ జిల్లాలో చిన్నారిని చితకబాదిన టీచర్... బాలుడి చెవి, వీపుపై తీవ్ర గాయాలు
ఆదిలాబాద్ జిల్లాలో చిన్నారిని చితకబాదిన టీచర్... బాలుడి చెవి, వీపుపై తీవ్ర గాయాలు
ఆదిలాబాద్ జిల్లాలో చిన్నారిని చితకబాదిన టీచర్... బాలుడి చెవి, వీపుపై తీవ్ర గాయాలు
ఆదిలాబాద్ జిల్లాలో చిన్నారిని చితకబాదిన టీచర్... బాలుడి చెవి, వీపుపై తీవ్ర గాయాలు
Back
Post Ad
To Ads