South India's No.1 Digital Mobile Paper
LIVE
Welcome to Smacy Media

నకిలీ కరెన్సీ చలామణి చేస్తున్న అంతరాష్ట్ర ముఠా అరెస్ట్.. కామారెడ్డి పోలీసుల అదుపులో నిందితులు

నకిలీ కరెన్సీ చలామణి చేస్తున్న అంతరాష్ట్ర ముఠా అరెస్ట్.. కామారెడ్డి పోలీసుల అదుపులో నిందితులు

కామారెడ్డి, వెలుగు: నకిలీ కరెన్సీని చలామణి చేస్తున్న మహారాష్ట్ర ముఠాను కామారెడ్డి పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు వివరాలను బాన్సువాడ డీఎస్పీ విఠల్​రెడ్డి శుక్రవారం మీడియాకు వెల్లడించారు. మహారాష్ట్రలోని పర్భణీకి చెందిన రాహెల్‌‌రావు సాహెబ్, ప్రతీక్​ధ్యానోబా, డాల్వే, భీమ్​శంకర్​రాంరావ్ ఈ నెల 26న కారులో పిట్లం వచ్చారు. ఓ పెట్రోల్​బంక్‌‌లో రూ.2 వేల పెట్రోల్​ పోయించుకొని రూ.500 నోట్లు ఇచ్చి వెళ్లిపోయారు.

కామారెడ్డి, వెలుగు: నకిలీ కరెన్సీని చలామణి చేస్తున్న మహారాష్ట్ర ముఠాను కామారెడ్డి పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు వివరాలను బాన్సువాడ డీఎస్పీ విఠల్​రెడ్డి శుక్రవారం మీడియాకు వెల్లడించారు. మహారాష్ట్రలోని పర్భణీకి చెందిన రాహెల్‌‌రావు సాహెబ్, ప్రతీక్​ధ్యానోబా, డాల్వే, భీమ్​శంకర్​రాంరావ్ ఈ నెల 26న కారులో పిట్లం వచ్చారు. ఓ పెట్రోల్​బంక్‌‌లో రూ.2 వేల పెట్రోల్​ పోయించుకొని రూ.500 నోట్లు ఇచ్చి వెళ్లిపోయారు.

📍 local
📰 TV5 Telugu
🕒 16 days ago

Related News

డిమాండ్లు నెరవేర్చేందుకు సింగరేణి ఓకే ..కార్మికుల 24 డిమాండ్లను ఒప్పుకున్న యాజమాన్యం
డిమాండ్లు నెరవేర్చేందుకు సింగరేణి ఓకే ..కార్మికుల 24 డిమాండ్లను ఒప్పుకున్న యాజమాన్యం
ఆదిలాబాద్ జిల్లాలో చిన్నారిని చితకబాదిన టీచర్... బాలుడి చెవి, వీపుపై తీవ్ర గాయాలు
ఆదిలాబాద్ జిల్లాలో చిన్నారిని చితకబాదిన టీచర్... బాలుడి చెవి, వీపుపై తీవ్ర గాయాలు
ఆదిలాబాద్ జిల్లాలో చిన్నారిని చితకబాదిన టీచర్... బాలుడి చెవి, వీపుపై తీవ్ర గాయాలు
ఆదిలాబాద్ జిల్లాలో చిన్నారిని చితకబాదిన టీచర్... బాలుడి చెవి, వీపుపై తీవ్ర గాయాలు
Back
Post Ad
To Ads