తెలంగాణలో గ్యాస్ కొరత లేదు.. బ్లాక్ మార్కెట్ చేస్తే కఠిన చర్యలు : మంత్రి ఉత్తమ్
ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి ఉత్తమ్ .. రాష్ట్రంలో గ్యాస్ కు కొరత లేదు. గ్యాస్ గృహ వినియోగదారులు గందరగోళానికి గురికాకుండా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలి. గృహ వినియోగదారులకు సరిపడా గ్యాస్ సరఫరా చేస్తాం. ఏ ఒక్కరూ ఆందోళన చెందాల్సిన పని లేదు. అధికారులు అప్రమత్తంగా ఉంటూ ప్రజల్లో నెలకొన్న అపోహలను తొలగించాలి. బ్లాక్ మార్కెట్ చెస్ట్ చర్యలు కఠినంగా ఉంటాయి. గ్యాస్ గృహ వినియోగదారులకు ఎక్కడ అసౌకర్యం కలిగించేలా చేస్తే ఉపేక్షించేది లేదు. గ్యాస్ బ్లాక్ జరగకుండా కలెక్టర్లు , సీపీలు, ఎస్పీలు ఎక్కడికక్కడ చర్యలు చేపట్టాలి. ఆసుపత్రిలకు,ప్రభుత్వ వసతి గృహాలకు సరిపడా గ్యాస్ సరఫరా చేయాలి అని ఆదేశించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి ఉత్తమ్ .. రాష్ట్రంలో గ్యాస్ కు కొరత లేదు. గ్యాస్ గృహ వినియోగదారులు గందరగోళానికి గురికాకుండా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలి. గృహ వినియోగదారులకు సరిపడా గ్యాస్ సరఫరా చేస్తాం. ఏ ఒక్కరూ ఆందోళన చెందాల్సిన పని లేదు. అధికారులు అప్రమత్తంగా ఉంటూ ప్రజల్లో నెలకొన్న అపోహలను తొలగించాలి. బ్లాక్ మార్కెట్ చెస్ట్ చర్యలు కఠినంగా ఉంటాయి. గ్యాస్ గృహ వినియోగదారులకు ఎక్కడ అసౌకర్యం కలిగించేలా చేస్తే ఉపేక్షించేది లేదు. గ్యాస్ బ్లాక్ జరగకుండా కలెక్టర్లు , సీపీలు, ఎస్పీలు ఎక్కడికక్కడ చర్యలు చేపట్టాలి. ఆసుపత్రిలకు,ప్రభుత్వ వసతి గృహాలకు సరిపడా గ్యాస్ సరఫరా చేయాలి అని ఆదేశించారు.